కల్వకుర్తి : ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవైపు బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతుంటే అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కొకొల్లలు. టెంపరరీ డ్రైవర్లను ఎలాంటి టెస్టులు లేకుండా తీసుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p6YFO0
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సు
Related Posts:
జగన్ సంచలన నిర్ణయం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వద్దే: ఆశా వర్కర్ల వేతనం పదివేలకు పెంపు..!ఏపీ నూతన మఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన వైద్య శాఖను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర… Read More
కేంద్రంలో నితీష్కు చెక్... బీహార్లో బీజేపీకి చెక్... లెక్క సరిపోయింది... !బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ట్రంలో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. నితీష్ కుమార్ రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి పదవుల్లో బీజేపీకి మొండి చేయి చూపి… Read More
పదవి బాధ్యతలు స్వీకరించేందుకు సైకిల్పై కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి హర్షవర్థన్కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. హర్షవర్థన్ తన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు డిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శా… Read More
అంతా మీరే చేశారు : యూపీలో ఓటమిపై అఖిలేశ్పై బెహన్ జీ గుస్సా ..లక్నో : ఎన్నికలు ముగిసి .. ఫలితాలొచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. తన టీంలోని వారికి పోర్టుపోలియో కూడా కేటాయించారు మోడీ. ఇక యూపీలో కలిసి పోటీచేసిన బీఎస్ప… Read More
వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లుగుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్… Read More
0 comments:
Post a Comment