కల్వకుర్తి : ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవైపు బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతుంటే అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కొకొల్లలు. టెంపరరీ డ్రైవర్లను ఎలాంటి టెస్టులు లేకుండా తీసుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p6YFO0
Wednesday, October 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment