Sunday, October 27, 2019

ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..

ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్‌ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ వైసీపీలో చేరడాన్ని వైసీసీ నియోజకవర్గ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంశీ పార్టీలో చేరితే కార్యకర్తలు మనోనిబ్బరం కోల్పోతారని.. గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి వేధించారని యార్లగడ్డ చెప్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36d57o2

Related Posts:

0 comments:

Post a Comment