ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ వైసీపీలో చేరడాన్ని వైసీసీ నియోజకవర్గ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంశీ పార్టీలో చేరితే కార్యకర్తలు మనోనిబ్బరం కోల్పోతారని.. గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి వేధించారని యార్లగడ్డ చెప్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36d57o2
ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..
Related Posts:
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రిహిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక… Read More
మకర సంక్రాంతి 14న కదా, మరి 15న ఎందుకు చేస్తున్నాం: శాస్త్రం ఏమి చెబుతోంది ?ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో క… Read More
కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులుఎవరి కంప్యూటర్నైనా లేదా సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న… Read More
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదంప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్… Read More
రాహుల్, అద్వానీ, కేజ్రీవాల్, కేంద్రమంత్రులకు పిలుపు: రాజ్థాకరే కొడుకు పెళ్లికి మోడీకి అందని ఆహ్వానంముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షులు రాజ్ థాకరే తన కూతురు పెళ్లికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసీసీ అధ్… Read More
0 comments:
Post a Comment