Saturday, October 12, 2019

ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్...! వందశాతం ఏర్పాట్లు చేయండి : సీఎం కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. సమ్మెలో ఉన్న కార్మీకులతో ఎలాంటీ చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. చట్టవిరుద్దంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించదని అన్నారు. తమంతట తాముగా విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా, విధులు నిర్వర్తిస్తున్న వారికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pgvpV4

0 comments:

Post a Comment