బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయలేదని ,దీనిపై టీఆర్ఎస్ నాయకులు విచారణ జరుపుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ సంధర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం అణగదోక్కుతున్న పరిస్థితి ఎక్కడా లేదని అన్నారు. మొత్తం 48 వేల మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J683Zz
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీ ప్రైవేట్పరం కాలేదు : బీజేపీ జాతీయ నేత
Related Posts:
Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) ఎప్పుడు ఏ రూపంలో వ్యాపిస్తుందో చెప్పడం చాలా కష్టంగా తయారైయ్యింది. కంటికి కనపడని కరోనా పేరు చెబితే ప్రపంచ దేశా… Read More
కరోనా: ‘మర్కజ్’తో లెక్కతప్పిందన్న కేంద్రం.. మరణాలపై షాకింగ్ రిపోర్ట్.. స్టేజ్-3లో ఉన్నామా?దేశంలోనే అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రభావం గురించి ఇప్పటిదాకా మీడియాలో చాలా రిపోర్టులు వచ్చాయి. … Read More
లాక్ డౌన్ పొడగించాల్సిందే.. వాళ్లకు స్పెషల్ గిఫ్ట్.. : కరోనాపై కేసీఆర్ ప్రెస్మీట్ హైలైట్స్కరోనా వైరస్ ప్రపంచ మానవాళికే అతిపెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చిందని.. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. వెకిలితనం,చిల్లర చేష్టలు … Read More
ONGCలో ఉద్యోగాలు: కన్సల్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కన్సల్టెంట్ మరియు జూనియర్ కన్సల్టెంట… Read More
ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లోనే అత్యధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ద… Read More
0 comments:
Post a Comment