దేశంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యాన్ని సినిమాలతో పోల్చి మాట్లాడిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే మంత్రి రవిశంకర్ ప్రసాద్ సినిమా ప్రపంచం నుండి వాస్తవప్రపంచంలోకి రావాలాని ఆమే కోరారు. మంత్రి స్థాయిలో ఉండి ఆర్ధికమాంద్యం గురించి అలా మాట్లాడడం చాల దురదృష్టకరమని ఆమే అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lW8OS
సినిమా ప్రపంచం నుండి బయటికి రా...! మాంద్యానికి, సినిమాకు లింకేంటీ...? ప్రియాంక గాంధీ
Related Posts:
పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుల… Read More
పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..బెంగళూరు: పోలీస్ స్టేషన్ లోనే ఓ నిందితుడిని ప్రత్యక్ష నరకాన్ని చూపారు పోలీసులు. అతణ్ని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్కులతో మరీ చితకబాదేశారు. దీనికి స… Read More
నాగబాబు సంచలనం.. పాలనలో జగన్ విఫలం: పవన్ బ్రహ్మాస్త్రం :చిరు అభిమానులను సైతం..!!మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పాలన పైన విమర్శలు చేసారు. వంద రోజుల పాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహ… Read More
రూ. 1కే ‘ఇడ్లీ బామ్మ’కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద మహీంద్రన్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రూపాయికి ఇడ్లీలు అమ్ముతూ కార్మికులు,… Read More
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫార్ములా: ఇవి పాటిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చున్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వ… Read More
0 comments:
Post a Comment