దేశంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యాన్ని సినిమాలతో పోల్చి మాట్లాడిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే మంత్రి రవిశంకర్ ప్రసాద్ సినిమా ప్రపంచం నుండి వాస్తవప్రపంచంలోకి రావాలాని ఆమే కోరారు. మంత్రి స్థాయిలో ఉండి ఆర్ధికమాంద్యం గురించి అలా మాట్లాడడం చాల దురదృష్టకరమని ఆమే అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lW8OS
Sunday, October 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment