పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే ఆయన కూడ అంతే ఘాటుగా స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ ఎంతా వ్యతిరేకించినా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. చోరబాటుదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనివ్వమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nkMbCa
విదేశీ చోరబాటుదారులను వదిలిపెట్టం : అమిత్ షా
Related Posts:
13 ఏళ్ల బాలికపై 9 మంది: 5 రోజుల్లో 2 సార్లు రేప్.. ట్రక్ డ్రైవర్లు కూడా..మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది… Read More
బండి సంజయ్ టీమ్: కొత్త కార్యవర్గం: ఎవరెవరు..ఎంతమంది: జాబితా ఇదే: మహిళలపై చిన్నచూపుహైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల అనంతరం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మ… Read More
చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!హైదరాబాద్ : సుమారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు. 2019 ముందస్తు ఎన్ని… Read More
బీజేపి తోనే తెలంగాణ కల సాకారం అవుతుంది.!కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఉద్ఘాటన.!హైదరాబాద్ : కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధోగతి పాలు చేసారని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యా… Read More
ప్రధాని మోడీ నోట నిన్న గురజాడ..నేడు ఎంజీఆర్: సొంత రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లున్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించారు. దేశంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల నుంచి గుజరాత్లోని కెవాడియాను కనెక్ట్ చే… Read More
0 comments:
Post a Comment