Tuesday, October 1, 2019

విదేశీ చోరబాటుదారులను వదిలిపెట్టం : అమిత్ షా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే ఆయన కూడ అంతే ఘాటుగా స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ ఎంతా వ్యతిరేకించినా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. చోరబాటుదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనివ్వమని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nkMbCa

0 comments:

Post a Comment