న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకిదిగారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ మీద కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు నిర్ణయించారని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ME6NOn
మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !
Related Posts:
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్...! ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం ....!!అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యూ టర్న్ తీసుకుంది. అయోధ్య వివాదంపై తీర్పు వెలువడిన రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించిన బోర్డు తిర… Read More
మరో జాకిర్ నాయక్ అసదుద్దిన్ ఓవైసీ ....!ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీపై మరోసారి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో విరుచుకుపడ్డారు. ఓవైసీ మరో జకిర్ నాయక్లా తయారవుతున్నారని ఆయన ఆరోపించారు. ఓవైసీ… Read More
తిరుపతి లడ్డూ ధర పెంపుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీతిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చా… Read More
దుర్గం చెరువు కు కొత్త అందాలు: హౌరా బ్రిడ్జిని తలపించేలా : నెటిజెన్ల ప్రశంసలు..!హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. విదేశాలను తలపించే రీతిలో ఇక్కడ సాగుతున్న కొత్త ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ ఫ… Read More
జగన్ కు వచ్చిన విరాళాలు..పీకేకు చెల్లించిందెంత: వైసీపీ..టీడీపీ రెండు పార్టీల బ్యాలెన్స్ ఇదే..!ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ..ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవల కోసం ఒప్పందం చేసుకున్నారు. దీని మేర… Read More
0 comments:
Post a Comment