నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన చర్చానీయాంశమైంది. తన తండ్రిపై ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే వార్త జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని వడ్డేపల్లికి చెందిన బాలుడు తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pC4iUI
కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!
Related Posts:
500 కోట్లు ఎవరికి చెల్లిద్దాం?.. మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య కుదరని సయోధ్యటీఎస్ ఆర్టీసీ.. లాభల సంగతి దేవుడు ఎరుగు.. నష్టాలే మూటగట్టుకుంది. సంస్థను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు, ప్రయాణికుల సౌలభ్యం కోసం రవాణా కొనసాగుతోంది. నష్టాల … Read More
కరోనా కల్లోలం: 24 గంటల్లో 39 వేల కేసులు.. 491 మంది మృతిదేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ దృష్ట్యా.. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సం… Read More
సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్నెస్ బాసూ...కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్య… Read More
మళ్లీ రగిలిన అమరావతి: బైక్ ర్యాలీల హోరు.. అరెస్టుల జోరుఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తరువాత అమరావతి ప్రాంతంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు.. మళ… Read More
గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లుగుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందం… Read More
0 comments:
Post a Comment