తిరుచ్చి: హాలీవుడ్ సినిమా ‘డార్క్ నైట్' తరహాలో తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ సినిమాలోలానే మాస్కులు ధరించిన దొంగలు నగరంలోని లలితా జువెల్లరీ దుకాణంలో రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున దుకాణం గోడను తొలిచి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం దుకాణం తెరవడంతో దొంగతనం జరిగినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pmmtOf
Wednesday, October 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment