న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై తుది విచారణ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ లోపలే అయోధ్య భూ వివాదం కేసుపై తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున ఆయన తన విదేశీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MRgHvQ
అయోధ్యపై వాదనలు అనంతరం..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం: 4 నుంచి 15 లోపల, ఎప్పుడైనా!
Related Posts:
సీఎం జగన్ ఆరోగ్య వరాలు: పక్షవాత..తలసేమియా బాధితులకు పెన్షన్లు: పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ ..!నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనే… Read More
నిర్మలా సీతారామన్ కు బ్యాంకు ఖాతాదారుల నిరసన సెగ: ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతానంటూ హామీముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఖాతాదారుల సెగ తగిలింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముంబైకి వచ్చిన ఆమెకు పంజాబ్ మహా… Read More
సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఖరారైంది. సైరా తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలంటూ సీఎంఓకు సమాచారం ఇచ్చారు. దీని పైన అధిక… Read More
ఎలక్షన్ స్టంట్ : అన్ని రాజకీయపార్టీలు ఆధ్మాత్మికం వైపే.. డేరా బాబాను కూడా..!న్యూఢిల్లీ: ఎన్నికలవేళ పార్టీలు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నాయి. ఉత్తరభారతంలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఓటర్లను కొంతవర… Read More
పెళ్లి ప్రపొజల్.. యువతి తిరస్కరించిందని పెట్రోల్ దాడి.. ఇద్దరూ బలి..!ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్… Read More
0 comments:
Post a Comment