విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతుంది. ఇటీవల రెండు రోజుల క్రితం పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్న ఘటన మరువక ముందే మరోమారు విశాఖ మన్నెంలో భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రెండు రోజుల్లో 670
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J7vS3h
విశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేత
Related Posts:
చంద్రబాబుకు జగన్ షాక్... బీసీలకు మరో 10శాతం రిజర్వేషన్లు.. సీఎం కొత్త ఎత్తుగడ ఇలా..!ఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతంకు మించరాదు అని హైకోర్టు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన సంగతి తెలిసిందే.… Read More
ఏపీలో లోకల్ వార్ : నిఘా యాప్ తో అధికార వైసీపీ..కంట్రోల్ రూమ్ తో టీడీపీస్థానిక సంస్థల ఎన్నికలకు అటు అధికార వైసీపీ , ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో… Read More
బుద్దా వెంకన్న లేఖాస్త్రం: చంద్రబాబు, లోకేశ్ భద్రత తగ్గించడంపై అమిత్ షాకు లేఖ..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకే… Read More
ఆర్థిక మాంద్యానికి విరుగుడు అదే.. బడ్జెట్ ప్రసంగంలో సీక్రెట్ చెప్పిన హరీష్ రావుతెలంగాణ బడ్జెట్ 2020లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు స్పష్టమైంది. ఇరిగేషన్, వ్యవసాయం రంగాల అభివృద్ది లక్ష్యంగా … Read More
maruthi rao suicide: ఆస్తి వివాదాలు లేవు, మే 15 నుంచి అన్నతో మాట్లాడటం లేదు: శ్రవణ్మారుతీరావు ఆత్యహత్యకు సోదరుడు శ్రవణ్తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. కుమారులపై ఆస్తి రాయాలని ఒత్తిడి తీసుకురావడంతో సూసైడ్ చేసుకున్నారనే ఊహాగాన… Read More
0 comments:
Post a Comment