న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lOknp2
కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !
Related Posts:
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళమీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇం… Read More
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాల… Read More
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్త… Read More
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబు… Read More
0 comments:
Post a Comment