Thursday, September 26, 2019

కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !

న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lOknp2

Related Posts:

0 comments:

Post a Comment