న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lOknp2
కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !
Related Posts:
బీజేపీ ప్రభుత్వానికి ఇంకా గెలుపు మత్తు దిగలేదు... ! పాకిస్థాన్తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్… Read More
లోకాన్ని చూడకముందే కానరానిలోకాలకు చిన్నారి: డాక్టర్ల సమ్మెతో అప్పుడే పుట్టిన బిడ్డ మృతిపశ్చిమ బెంగాల్ : బెంగాల్లో జరుగుతున్న డాక్టర్ల సమ్మె అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసింది. ఇప్పటికే డాక్టర్ల సమ్మెతో పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు… Read More
చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీషన్: పసుపు-కుంకుమతో ప్రభావితం చేసారు..!ఎన్నికల్లో పరాజయంతో ఆవేదనలో ఉన్న చంద్రబాబును కోర్టు కేసులు వీడటం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హైకోర్టులో మరో కేసు నమోదైంది. ఎ… Read More
రైల్వే టీటీఈలకు కొత్త బాధ్యత..ఇకపై రైళ్లో వాటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుందిరైలు ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ చెక్ చేసేందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వస్తాడు. ప్రయాణికుల టికెట్ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్… Read More
వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్చ రావు మనసు మళ్లీ ఆ స్నేహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో కలిసి ఉండి మద్యలో మనస్పర్థలతో … Read More
0 comments:
Post a Comment