న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పష్టం చేశారు. మీరా మాట్లాడేది?: యూన్హెచ్ఆర్సీలో పాక్ను చీల్చిచెండాడిన భారత్ ఫ్రాన్స్లోని బియర్రిట్జ్లో ఇటీవల జరిగిన జీ-7 సదస్సులో ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34DzvXF
Wednesday, September 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment