ఇద్దరు మాసిన గడ్డంతో రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్నారు. వారు పుర్రె గుర్తు ఉన్న టోపీలు పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. వారు ఉగ్రవాదులు అనుకొని ఓ ప్రయాణికుడు భయపడిపోయాడు. అప్పుడే దేశరాజధాని ఢిల్లీ నుంచి శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలు భోపాల్ బయల్దేరింది. ఇంతలో కొందరు ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ మోగిన వెంటనే అవతలి వ్యక్తి చెప్పే విషయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nzBivT
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment