ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్రతిష్టించిన శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు,హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lt7NuC
ఖైరతాబాద్ మహాగణపతిని పూజిస్తే... ఏ విఘ్నం రాదు : గవర్నర్ నర్సింహన్
Related Posts:
రేపు హైదరాబాద్కు జగన్ .. ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనహైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారు… Read More
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంహైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా … Read More
వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ , ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా ఆనంద్ సూర్య రాజీనామాటీడీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వక్ఫ్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకోకు… Read More
భారత్- యుకే అవార్డుల 2019 జాబితా సిద్ధంవాణిజ్య, సాంకేతిక, వ్యాపార, సామాజిక అంశాల్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా భారత్-య… Read More
జగన్ మంత్రి వర్గంలో చోటెవరికి..! ఆ నలుగురికి మాత్రం బెర్తులు పక్కా అంటున్న నేతులు..!!ఏపిలో ఎన్నికల ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పుడు పదవుల పందారంలో ఉంటామా.. ఉండమా.. అనే ఉత్కంఠతకు తెర లేచింది. అదికార పార్టీ ఎమ్మెల్యేలను ఎవ్వరిని కదిలించినా మ… Read More
0 comments:
Post a Comment