తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు చీకటి పడడంతో బ్రేక్ పడింది. రెండు హెలి కాప్టర్లతో పాటు ప్రత్యేక బృందాల ద్వార గాలింపు చర్యలు చేపట్టినప్పటికి రాత్రి ఎనిమిది గంటల వరకు 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగల్గిగారు. మధ్యహ్నం గాలింపు చేపట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/305QUsA
మునిగిన బోటు ప్రయాణికులు ఎక్కడ...? ఇంకా లభించని ఆచూకి
Related Posts:
రైల్వే టీటీఈలకు కొత్త బాధ్యత..ఇకపై రైళ్లో వాటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుందిరైలు ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ చెక్ చేసేందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వస్తాడు. ప్రయాణికుల టికెట్ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్… Read More
చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీషన్: పసుపు-కుంకుమతో ప్రభావితం చేసారు..!ఎన్నికల్లో పరాజయంతో ఆవేదనలో ఉన్న చంద్రబాబును కోర్టు కేసులు వీడటం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హైకోర్టులో మరో కేసు నమోదైంది. ఎ… Read More
ఏపీ మంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి : ప్రధాని..సీఎం అలా..వీరు ఇలా: ఏపీకీ అండగా నిలుస్తాం..కానీ..!ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రం నుండి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల్లె గెలిచిన తరువాత ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన జగన… Read More
ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటిలో యోగా డే ఉత్సవాలు... మహిళలకు ప్రత్యేక శిక్షణప్రపంచ యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్లోని ఆలీఘర్ ముస్లీం యూనివర్సీటి సిద్దమైందది..జూన్ 21 నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా వారం రోజ… Read More
వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్చ రావు మనసు మళ్లీ ఆ స్నేహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో కలిసి ఉండి మద్యలో మనస్పర్థలతో … Read More
0 comments:
Post a Comment