గుజరాత్ : పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1999లో అంటే కచ్చితంగా 20 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధం ప్రారంభానికి ముందు స్కర్దు ప్రాంతంలో బంకర్లను నిర్మించింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుండటంతో పాకిస్తాన్ మళ్లీ బంకర్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zKBr2i
సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం... మిలటరీని బలోపేతం చేస్తున్న పాక్
Related Posts:
నిజామాబాద్ లో జనసమితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్యర్థికే తమ మద్దత్తు అన్న కోదండరాం..!!హైదరాబాద్: తెలంగాణ జనసమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాం లోక్ సభ ఎన్నికల్లో పాల్గనడం లేదు. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్ధికి ఆయ… Read More
జనసేన ఐదో జాబితా విడుదల..! నేడు గాజువాకలో నామినేషన్ వేయనున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్: చట్ట సభల్లో ప్రవేశించేందుకు జనసైనొకుడి తొలి అడుగు నేడు పడబోతోంది. ప్రజామోదంతో రాజ్యాంగ బద్దంగా ప్రజా సేవ చేసేందుకు, చట… Read More
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పో… Read More
వలస పోయిన సర్పంచ్ ను రప్పించిన అధికారులు .. లేకుంటే సర్కార్ పరువు పోదా?నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండా సర్పంచ్ జీవనోపాధి కోసం వలస పోయిన సంఘటన స్థానికంగా చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించింది… Read More
పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గ… Read More
0 comments:
Post a Comment