అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) జాబితాలో చోటు చేసుకున్న గందరగోళానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 12 న ఉత్తర కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈనేపథ్యంలోనే తన పార్టీ సహచరులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఉత్తర ప్రాంతమైన సింథీ మోర్ నుండి తన పాదయాత్రను ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FKkZn
Thursday, September 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment