Tuesday, September 24, 2019

విషాదం: అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కె మహతి(28) మదీనగూడలో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని టీసీఎస్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lr5rNf

Related Posts:

0 comments:

Post a Comment