Tuesday, September 24, 2019

నాడు 85 వేల మంది.. నేడు పదుల సంఖ్యలో మృతి... పీవోకేలోనే భూకంపాలు ఎందుకు..?

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని న్యూ మిర్‌సిటీలో వచ్చిన భూప్రకంపనాలతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 19 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మరో 300 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2msLWE7

Related Posts:

0 comments:

Post a Comment