Thursday, September 26, 2019

చంద్రబాబు రైతులను వంచించాడు.. తొలి సంతకం చేసిన రుణమాఫీనే మరిచాడు...

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. ఐదేళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని ఆయన ప్రజలను వంచించారని విమర్శించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం వెళ్లదీశారని దుయ్యబట్టారు. రూ.85 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా.. రూ.15 వేల కోట్లు అందజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lpnweG

0 comments:

Post a Comment