పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని ప్రశ్నించారు. ఆరెస్సెస్పై ఇమ్రాన్ వెళ్లగక్కిన అక్కసుపై ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఇమ్రాన్ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోపాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్పై పాకిస్థాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ntcupu
ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్ఖాన్కు ఆరెస్సెస్ చురకలు
Related Posts:
డీజీపీకి వద్దకు చేరిన న్యూస్ యాంకర్ పై దాడి వ్యవహారం: వీడియోలను ఎడిట్ చేశారంటూ..!అమరావతి: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో యాంకర్ గా పని చేస్తోన్న నల్లమోతు దీప్తిపై చోటు చేసుకున్న దాడి వ్యవహారం.. పోలీస్ డైరెక్టర్ జనరల్ వద్దకు చేర… Read More
జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలుతిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు… Read More
ఇలా చేస్తే ఇండియా పరువుపోతుంది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళనపౌరసత్వ సరవణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నా… Read More
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్… Read More
అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రిరాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్… Read More
0 comments:
Post a Comment