Saturday, September 28, 2019

ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆరెస్సెస్ చురకలు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌పై ఇమ్రాన్ వెళ్లగక్కిన అక్కసుపై ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఇమ్రాన్‌ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోపాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్‌పై పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ntcupu

Related Posts:

0 comments:

Post a Comment