Sunday, September 1, 2019

తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి కేంద్రంపై ఆదివారం విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. స్థూల జాతీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దారుణం: సమయానికి రాలేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30PFGWr

0 comments:

Post a Comment