హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి .. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. తాజాగా ఎంప్లాయీస్ యూనియన్ కూడా సమ్మె నోటీసు అందజేయడంతో .. సమ్మె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpctPw
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్..!! నిలిచిపోయిన విలీన ప్రక్రియ, నోటీసు ఇచ్చిన ఈయూ
Related Posts:
కేంద్రానికి చీఫ్ జస్టిస్ బోబ్డే సీరియస్ లేఖ.. న్యాయస్థానాల్లో భద్రతపై ఆందోళన.. కీలక ప్రతిపాదనలుమండల కేంద్రాల్లోని మున్సిఫ్ కోర్టులు మొదలుకొని ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం దాకా.. కోర్టుల్లో సెక్యూరిటీ ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయిని చీఫ్ జస్ట… Read More
చంద్రబాబు నాయుడు అరెస్ట్ బ్రేక్, పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు సహా వామపక్ష నేతలు, జేఏసీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత… Read More
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్: వరుస బెట్టి ఫిర్యాదులు.. వేదిక మీదే స్పృహ తప్పిన కలెక్టర్..బెంగళూరు: ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. వేదిక మీదే స్పృహ తప్పిన ఘటన ఇది. కర్ణాటకలోని కార్వారలో గురువారం చోటు చేసుకుంది. ఆ కలెక్ట… Read More
వైఎస్ జగన్ మంత్రివర్గం ఎందుకు, విశాఖపై విజయసాయిరెడ్డి కామెంట్లపై సీపీఐ రామకృష్ణఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మంత్రివర్గం ఎందుకు, మంత్రులు ఎందుకు … Read More
చంద్రబాబు పాదయ్రాతకు బ్రేక్, పోలీసులతో వాగ్వివాదం, రోడ్డుపై బైఠాయింపుఅమరావతి రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. విషయం తెలిసిన ప్రతిపక్ష నేత చంద్రబ… Read More
0 comments:
Post a Comment