తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలపట్ల వాళ్ల వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. 60 సంవత్సరాల పోరాటం ద్వార తెలంగాణ రాష్ట్రాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OaVSxY
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment