Sunday, September 22, 2019

నరేంద్రమోడీ, అమిత్ షాలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకోవాలి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలపట్ల వాళ్ల వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. 60 సంవత్సరాల పోరాటం ద్వార తెలంగాణ రాష్ట్రాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OaVSxY

Related Posts:

0 comments:

Post a Comment