జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందుకోసం మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. జమ్ము కశ్మీర్ విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3049jlI
Tuesday, September 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment