ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మధ్యాహ్నాం మృతిచెందారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోధా ఆస్పత్రిలో చేరారు వేణుమాధవ్. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూను కన్నుమూశారు. వేణుమాధవ్ మృతితో ఆయన స్వగ్రామం కోదాడలో విషాదఛాయలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lH1TGP
Wednesday, September 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment