టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ సర్కార్కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టద్దని..అలా చేస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. రాజధాని..పోలవరం మీద గందరగోళం నెలకొందన్నారు. రాజధాని పైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34H5mXI
సీఎం జగన్ 5 రూపాయాలు కూడా ఆదా చేయలేరు : చంద్రబాబు కు ఆ స్థాయి లేదు..సుజనా చౌదరి ఫైర్..!!
Related Posts:
లేడీస్ ఫస్ట్... ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో నయా ట్రెండ్హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకు సభ కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శా… Read More
కండీషన్స్ అప్లై: డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు కానీ...మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు లైసెన్సులు పొందేందుకు కఠిన నిబంధనలు విధిస్తూ ఫడ్నవీస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు… Read More
ఓటర్ స్లిప్ లేదని టెన్షన్ ఎందుకు దండగ...! TE-POLL యాప్ ఉండగా...!హైదరాబాద్ : ఓటర్ స్లిప్ రాలేదని బెంగ పడొద్దంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కొత్తగా ప్రవేశపెట్టిన TE-POLL యాప్ తో మీ ఓటర్ స్లిప్పులు మీరే పొం… Read More
కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపుఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష… Read More
లోక్సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై కొత్త ఫార్ములతో యోగీ సర్కార్ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వ… Read More
0 comments:
Post a Comment