టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ సర్కార్కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టద్దని..అలా చేస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. రాజధాని..పోలవరం మీద గందరగోళం నెలకొందన్నారు. రాజధాని పైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34H5mXI
Wednesday, September 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment