తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా ఆరుగురు సభ్యుల్ని తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. దీంతో కేబినెట్లో చోటు దక్కిన వారు సీఎం కేసిఆర్కు కృతజ్ఝతలు తెలిపారు.నూతన గవర్నర్ తమిళసాయి సౌందర్రాజన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/316CkOL
తెలంగాణ కొత్త మంత్రులు ఫిక్స్... సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం
Related Posts:
పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయ… Read More
డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, బెయిల్ ఇవ్వలేం, తేల్చి చెప్పిన కోర్టు, తీహార్ జైల్లో!న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్… Read More
వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న … Read More
ట్రంప్పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్… Read More
తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్.. సుజనాచౌదరి ఫైర్పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ, సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల రివర… Read More
0 comments:
Post a Comment