తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా ఆరుగురు సభ్యుల్ని తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. దీంతో కేబినెట్లో చోటు దక్కిన వారు సీఎం కేసిఆర్కు కృతజ్ఝతలు తెలిపారు.నూతన గవర్నర్ తమిళసాయి సౌందర్రాజన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/316CkOL
Sunday, September 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment