జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n96i5O
అక్టోబర్ 4నుండి వైయస్సార్ వాహనమిత్ర: 94 వేల మందికి ఆమోదం : ఏటా 10 వేలు..!
Related Posts:
ఔను.. నెహ్రూ క్రిమినలే.. ఆర్టికల్ 370 విధింపుపై శివరాజ్ కామెంట్స్ను సమర్థించిన సాద్వీభోపాల్ : ఆర్టికల్ 370 విధించిన పండిట్ నెహ్రూ క్రిమినల్ అని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమ… Read More
గాయపడ్డ పులితో చెలగాటం.. సెల్ఫీ దిగబోయి అడ్డంగా..సెల్ఫీలు, పోటోలు ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగిన సెల్ఫిలు, లేదంటే ఫోటోలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి ప్యాషన్గా మారిపోయింది. ఎదుటి వారు ఎలాంటీ పరిస్థితుల్లో… Read More
మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!హైదరాబాద్ : బోయిన్పల్లిలో నలుగురు మైనర్లు సరదాగా కారు నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమయ్యారు. కూకట్పల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభ… Read More
మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!ఢిల్లీ : మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా ప్రభుత్వ నివాస గృహాలు ఖాళీ చేయని ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారం రోజుల … Read More
కేటీఆర్పై రాములమ్మ ఫైర్.. తండ్రి పర్మిషన్ తీసుకున్నారా అంటూ చురకలు..!హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఫైరయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్ర… Read More
0 comments:
Post a Comment