న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సెప్టెంబర్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పజెబుతూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిదంబరంను అప్పటి వరకు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ కేసులో వాదనలు విన్నారు. చిదంబరంను జ్యుడీషియల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LrpeVV
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలుకు చిదంబరం..సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ
Related Posts:
శరద్ పవార్ చాణక్యం: తలొంచిన అజిత్.. రేపో మాపో సొంత గూటికి..!ముంబై: మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే భారతీయ… Read More
పరీక్ష రాయకుండానే ఫెయిలయిన ఫడ్నవీస్..! మూడు రోజుల్లో కుప్పకూలిన మహా సర్కార్..!!ముంబాయి/హైదరాబాద్ : పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయినట్టు తయారయ్యింది ఫడ్నవీస్ పరిస్థితి. బల నిరూపణ జరగక ముందే పరిణామాలను ఊహించి ప్రభుత్వం నుండి బీజేపి తప… Read More
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారు!: డిప్యూటీ సీఎంల రేసులు వీరేముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన… Read More
బీజేపీలో త్రీడేస్ సీఎంలు, పవార్ దెబ్బకు దేవేంద్రుడు ఫినిష్, సిక్స్ కొడతాడంటే డక్కౌట్ !ముంబై/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రలో రిపీట్ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో గత ఏడాది కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొక ముందే సీఎ… Read More
బీజేపీ ఎమ్మెల్యేకు దక్కిన ప్రొటెం స్పీకర్ ఛాన్స్..!ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు కాళిదాస… Read More
0 comments:
Post a Comment