Saturday, August 31, 2019

ఎన్ఆర్సీ జాబితా తారుమారు, రీ వెరిఫై చేయండి, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కన్నీరు ...

గువహతి : అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా విడుదలతో ఆ రాష్ట్ర మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తుది జాబితాను మరోసారి పున: పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ .. కంట కన్నీరు పెట్టుకోవడం చర్చానీయాంశమైంది. దాదాపు 19 లక్షల పైచిలుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30NIMKx

Related Posts:

0 comments:

Post a Comment