గువహతి : అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా విడుదలతో ఆ రాష్ట్ర మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తుది జాబితాను మరోసారి పున: పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ .. కంట కన్నీరు పెట్టుకోవడం చర్చానీయాంశమైంది. దాదాపు 19 లక్షల పైచిలుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30NIMKx
ఎన్ఆర్సీ జాబితా తారుమారు, రీ వెరిఫై చేయండి, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కన్నీరు ...
Related Posts:
విజృంభిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... తెలంగాణలో ఒక్కరోజే నలుగురి మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం...'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్… Read More
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్గాన్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర… Read More
వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్: సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఇదే లాస్ట్ ఛాన్స్: వాయిదాహైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ న… Read More
డాక్టర్లను కబళిస్తున్న కరోనా... దేశంలో ఒక్కరోజే 50 మంది వైద్యులు మృతి... ప్రమాదకర పరిస్థితులు...ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నే… Read More
రఘురామ సెగ: టీడీపీకి లాల్జాన్ భాషా సోదరుడి గుడ్బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖగుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొ… Read More
0 comments:
Post a Comment