హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పూర్తి స్థాయిలో సహకరించారని ఘాటుగా విమర్శించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి. గత వారం రోజులగా ఇదే అంశంపే ఆరోపణలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZC4MdL
వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!
Related Posts:
వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లుగుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్… Read More
టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన… Read More
దేశంలో No.1 గా సింగరేణి.. స్వరాష్ట్రంలో అభివృద్ధి అమోఘం : సీఎండీహైదరాబాద్ : నల్లబంగారం సిరులు కురిపిస్తోంది. ప్రొడక్షన్ లోనే కాదు వేల్ఫేర్ లోనూ దూసుకెళుతోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంల… Read More
ఛలో ఇడుపులపాయ.. తెలంగాణలో జగన్ మరో వీరాభిమాని పాదయాత్రహైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రాంతాలకతీతంగా అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వైఎస్ కుటుంబ… Read More
అమేరికాలో... తెలంగాణ అవతరణ వేడుకలు..తెలంగాణ అవతరణ వేడుకలను అమేరికాలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలను టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై బృందం నిర్వహించింది. ఈసంధర్భంగా ఉద్యమ సారధులైన కేసీఆర్ ,జయశంకర… Read More
0 comments:
Post a Comment