Sunday, August 4, 2019

శవాలను తీసుకెళ్లండి పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చిన భారత్...!

జమ్ము కశ్మీర్‌లోని కుప్వార జిల్లా సరిహద్దు వెంట కాల్పుల్లో మృతి చెందిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు భారత దేశం, పాకిస్థాన్‌కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుండి వచ్చేవారు తెల్లజెండాలతో వచ్చి మృతుల అంతిమ సంస్కరాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే భారత భద్రతా అధికారలు సూచనపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు. జమ్ముకశ్మీర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YIWLU0

Related Posts:

0 comments:

Post a Comment