Friday, August 30, 2019

గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!

సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం రేగేంత లోపే ఆయన మెత్తబడటం ఏంటో అర్థం కాలేదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తే బెటరని సూచించారు. సొంతూరు చింతమడకపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT0XeD

0 comments:

Post a Comment