అహ్మదాబాద్ : అనాథ పిల్లలు, నిరాశ్రయులైన చిన్నారుల కోసం ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, ఫుట్పాత్లపై నిద్రించే చిన్నారులను చేరదీసి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో పాఠశాలలు పెట్టి వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఫుట్పాత్లపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zfpMIO
అనాథ పిల్లల కోసం స్కూళ్లు.. ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం..!
Related Posts:
ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అందరూ చేసిందే తాను చేస్తే అందులో కి… Read More
విశాఖ రాజధానిగా నో అన్న నేవీ? జగన్ కు హెచ్చరికలు జారీ చేసిందా?ఏపీ సీఎం జగన్ మోఃన్ రెడ్డి విశాఖ ను పరిపాలనా రాజధానిగా మార్చాలని, అక్కడ నుండి పాలన సాగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉగాది నుండి విశాఖ వేదికగా … Read More
గుంటూరులో జవాను ఘాతుకం: ప్రేమను తిరస్కరించిందని.. అమ్మాయి తల్లిపై కాల్పులుగుంటూరు: కొన్ని రోజుల పాటు అమ్మాయిల వెంటపడటం...ప్రేమ పేరుతో వేధించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమను అంగీకరించకపోతే అమ్మయి లేదా వారి తల్లిదండ్రులపై… Read More
మహామేత-యువమేత! YSPappubatch.: వైఎస్సార్, వైఎస్ జగన్పై లోకేష్ ఘాటు విమర్శలుఅమరావతి: గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీ… Read More
సీబీఐ-సీఐడీ వయా సిట్.. ఇన్సైడర్ ట్రేడింగ్పై టీడీపీది పూటకోమాట, ఈఎస్ఐ స్కాంపై కూడా: మంత్రి బొత్సప్రతిపక్ష టీడీపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రతిపక్ష టీడీపీ విచారణ జరిపించమని కోరిందని చెప్పారు. ఇన్స… Read More
0 comments:
Post a Comment