Wednesday, August 21, 2019

అనాథ పిల్లల కోసం స్కూళ్లు.. ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం..!

అహ్మదాబాద్‌ : అనాథ పిల్లలు, నిరాశ్రయులైన చిన్నారుల కోసం ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, ఫుట్‌పాత్‌లపై నిద్రించే చిన్నారులను చేరదీసి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో పాఠశాలలు పెట్టి వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఫుట్‌పాత్‌లపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zfpMIO

Related Posts:

0 comments:

Post a Comment