ముంబై: భవిష్యత్తులో మానవుల భాషను అర్థం చేసుకుని, సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని, వాటికి మూలాధారం సంస్కృత భాషేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా నిర్ధారించిందని ఆయన అన్నారు. సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు సమీప భవిష్యత్తులో రాబోతున్నాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YAfdim
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment