Sunday, August 11, 2019

తొలి సర్జన్ శుశ్రుతుడు..సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు: కేంద్రమంత్రి

ముంబై: భవిష్యత్తులో మానవుల భాషను అర్థం చేసుకుని, సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని, వాటికి మూలాధారం సంస్కృత భాషేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా నిర్ధారించిందని ఆయన అన్నారు. సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు సమీప భవిష్యత్తులో రాబోతున్నాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YAfdim

Related Posts:

0 comments:

Post a Comment