మంగళూరు : కేప్.. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న మంగళూరు పోలీసు కమిషనర్ పరిధిలోని సీపీపై బదిలీ వేటు వేసింది. మంగళూరు సీపీ సందీప్ పాటిల్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సిద్ధార్థ ఆత్మహత్య కేసు విచారణను సీరియస్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yz8dDa
Friday, August 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment