అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు స్పష్టమైన అంశాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని వేలాది స్కూళ్ల రూపురేఖల్ని ఏడాదిన్నరలో పూర్తిగా మార్చేస్తానని చెప్పటమే కాకుండా, కావాలంటే స్కూళ్ల ఫోటోలు తీసుకున్న తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత చూస్తే మార్పు మీకే తెలుస్తుందని జగన్ స్పష్టం చేస్తున్నారు. దానిని ఇప్పుడు నిజం చేసి చూపిస్తోంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXl0HZ
Thursday, August 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment