అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు స్పష్టమైన అంశాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని వేలాది స్కూళ్ల రూపురేఖల్ని ఏడాదిన్నరలో పూర్తిగా మార్చేస్తానని చెప్పటమే కాకుండా, కావాలంటే స్కూళ్ల ఫోటోలు తీసుకున్న తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత చూస్తే మార్పు మీకే తెలుస్తుందని జగన్ స్పష్టం చేస్తున్నారు. దానిని ఇప్పుడు నిజం చేసి చూపిస్తోంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXl0HZ
ఏపీ ప్రభుత్వ స్కూళ్లకు మంచిరోజులు..! ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్..!!
Related Posts:
కారు చౌకగా మోసాలు..! నగరంలో రెచ్చి పోతున్న సైబర్ కేటుగాళ్లు..!!హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మోసాలు కూడా బాగానే విస్తరిస్తున్నాయి. రకరకాల రూపాల్లో అనేక మోసాలు నగరవా… Read More
కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్లక్నో : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాద దాడుల తర్వాత దేశంలో కశ్మీరీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. జవాన్లను ముష్కరులు పొట్టనపెట్టుకోవడంతో ఆగ్రహ… Read More
రైల్వే మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి.. ట్రైన్ నుంచి..!వరంగల్ : పాట్నా ఎక్స్ప్రెస్లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్… Read More
కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలుశ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు ప… Read More
కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ… Read More
0 comments:
Post a Comment