హైదరాబాద్ : భాగ్యనగరంలో అలజడి రేగుతోంది. వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కత్తులతో వీరంగం వేస్తూ నడిరోడ్డుపై రెచ్చిపోతున్న దుండగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే క్రమంలో వెలుగుచూసిన మరో హత్య సంచలనం సృష్టించింది. ఖైరతాబాద్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశమైంది. నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం జినుగుపల్లి గ్రామానికి చెందిన 56 ఏళ్ల బంగారయ్య కొన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NcBWtV
Sunday, August 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment