చిత్తూరు: ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడొకరు తుంటరి పని చేశాడు. దీని ఫలితం- ఆయన కేరీర్ నాశనమైంది. ఆ విద్యార్థి చేసిన పనికి ఏడాది కారాగార శిక్షను అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా- 58, 471 డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వస్తోంది. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWXUBc
కాలేజీ కంప్యూటర్లలో వైరస్ ఎక్కించాడట: చిత్తూరు కుర్రాడికి అమెరికాలో జైలు..కళ్లు తిరిగే జరిమానా!
Related Posts:
దసరా మండపాల్లో దుర్గమ్మ విగ్రహాలు కాదు..వలస కార్మిక మహిళ మూర్తులు: స్త్రీశక్తికి అద్దం పట్టేలాకోల్కత: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన తొలిరోజుల్లో- వలస క… Read More
బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా ఎందుకు మెరుగ్గా ఉంది?భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ ఏడాది 10.3 శాతం క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. తలసరి జీడీపీ వృద్ధి రేటులో ర… Read More
కరెంటు సరఫరాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - విద్యుత్ శాఖకు భారీ నష్టం - ఇదీ పరిస్థితి..హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ, శివారులో వందేళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం కురవడంతో మూసీ న… Read More
కల్లోల వాన... కన్నీళ్లే మిగిల్చింది... తెలంగాణలో వరద నష్టం రూ.5వేల కోట్లు...ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన… Read More
బతుకమ్మ పండగ అంటే ఏమిటి..? ఈ పండగ కథ ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -… Read More
0 comments:
Post a Comment