Sunday, August 11, 2019

విజయవాడ గోశాల ఘటన వెనుక విషప్రయోగం: నరాలు చిట్లిన ఆనవాళ్లు: కుట్రే అంటోన్న చంద్రబాబు

విజయవాడ: విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం కలిపిన దాణాను గోవులకు తినిపించి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆవుల కడుపులో పచ్చగడ్డి తప్ప మరేమీ లేనప్పటికీ.. నరాలు చిట్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. విషపూరితమైన పచ్చగడ్డి తింటే గానీ ఇలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZmhk6

Related Posts:

0 comments:

Post a Comment