పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్న నవయుగ సంస్థకు నోటీసులు ఇవ్వటం..కాంట్రాక్టు నుండి తప్పుకోమని ప్రభుత్వం సూచించటం పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన దేవినేని ఉమా సైతం ఈ వ్యవహారం పైన తీవ్రంగా స్పందించారు. ఇటువంటి నిర్ణయాల ద్వారా ముఖ్యమంత్రి జగన్కు పోలవరం పైన ఏ పాటి చిత్తశుద్ది ఉందో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkV79
Thursday, August 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment