Monday, August 19, 2019

మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!

ఢిల్లీ : మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా ప్రభుత్వ నివాస గృహాలు ఖాళీ చేయని ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారం రోజుల పాటు గడువు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కోరింది. ఒకవేళ మొండికేస్తే గడువిచ్చిన వారంలో చివరి మూడు రోజులు కరెంట్, వాటర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zgpjoi

Related Posts:

0 comments:

Post a Comment