Tuesday, August 27, 2019

కన్నతల్లి కసాయిగా మారి.. కూతురును బస్సు కిందకు తోసి.. ఏం కష్టమొచ్చిందో పాపం..!

హైదరాబాద్ : కన్నతల్లి ఉన్మాదిలా మారింది. కన్న కూతురును బస్సు కిందకు తోసేసింది. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ మొత్తానికి ఆ తల్లి కన్నబిడ్డను అత్యంత పైశాచికంగా చంపాలని భావించింది. కుటుంబ కష్టాలో.. భర్తతో గొడవలో.. ఇంకేదో కారణం తెలియదు గానీ చివరకు ఆ తల్లి చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. నవ మాసాలు మోసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U7EdrO

Related Posts:

0 comments:

Post a Comment