న్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్లను నడపనుంది. వియత్నాంలోని హోచిమిన్ సిటీ రాజధాని హనోయ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతాయి. సాధారణంగా వియెట్ జెట్ ఎయిర్లైన్స్ను బికినీ ఎయిర్లైన్స్గా పిలుస్తారు. దీని వెనక కారణం కూడా ఉంది. ఇందులోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zdUqCe
బంపరాఫర్: బికినీ ఎయిర్లైన్స్లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండి
Related Posts:
పీఎఫ్ వడ్డీ ఖాతాలో ఇంకా జమకాలేదా..అయితే ఎప్పుడవుతుందో తెలుసుకోండిముంబై: ప్రావిడెంట్ ఫండ్.. ఒక ఉద్యోగి నెల జీతంలో ఆయా సంస్థలు కొంత మొత్తాన్ని పట్టుకుని ఆ తర్వాత ఉద్యోగి అవసరమైన సమయంలో ఆ డబ్బులను వినియోగించుకోవచ్చు. ప… Read More
గవర్నర్ కోర్టులో కోడెల మృతి వివాదం.. చంద్రబాబు సరికొత్త వ్యూహం.. టార్గెట్ ఎవరంటేఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడెల మృతితో పాటు, టిడిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులు గురించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద… Read More
టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థత..చెన్నైలో చికిత్స!చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రై… Read More
జంక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ఫంక్షన్ .. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఫైర్ ఏపీ లో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారాయి. అంబాజీపేట జంక్షన్ ల… Read More
కాంగ్రెస్లో ముదురుతున్న హుజుర్నగర్ వివాదం, రేవంత్ రెడ్డి సలహలు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డిహూజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కొమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఫైర… Read More
0 comments:
Post a Comment