న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అమెరికా కంపెనీలు తమ దేశాన్ని వీడాల్సిందిగా డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అమెరికాలో చైనావస్తువులపై మరో 5శాతం అధికంగా సుంకం విధించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjpT0s
చైనా ఉత్పత్తులపై మరో 5శాతం అధిక సుంకం విధించిన ట్రంప్
Related Posts:
టీఆర్ఎస్లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు... హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం...టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికే ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్… Read More
ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్… Read More
ఏడాదిన్నర చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి హత్యాచారం... ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన దారుణం...ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్… Read More
14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్లో సెక్యూరిటీ అలర్ట్జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్… Read More
నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబుఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమా… Read More
0 comments:
Post a Comment