న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అమెరికా కంపెనీలు తమ దేశాన్ని వీడాల్సిందిగా డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అమెరికాలో చైనావస్తువులపై మరో 5శాతం అధికంగా సుంకం విధించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjpT0s
చైనా ఉత్పత్తులపై మరో 5శాతం అధిక సుంకం విధించిన ట్రంప్
Related Posts:
కరోనా కలకలం: తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల, త్వరలో మరో 2581 ఖైదీలు కూడాన్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బె… Read More
జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !చిత్తూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాల… Read More
కరోనాపై పోరులో మోదీ కొత్త ఐడియా.. కేంద్రం రూల్స్ను పక్కనపెడుతూ.. ఇకపై వాళ్లు జనంలోకి..చైనాలో వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ ప్రపంచ మంతటా ‘కరోనా'నే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటనకు ముంద… Read More
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం: ఇక ఇంటి వద్దకే: మొబైల్ రైతుబజార్లు: పరిమళ్ నత్వానీ .. !శ్రీకాకుళం: భయానక కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ గుమ్మం దాటి బయటికి అడు… Read More
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం: ఈ-అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విద్యావ… Read More
0 comments:
Post a Comment