శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KX8Gpu
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...
Related Posts:
గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఈ జపాన్ బామ్మ వయస్సెంతో తెలుసా..?జపాన్ : ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు కానే తనాకా. ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటారా...? ఈమె వయస్సు 116 ఏళ్లు. అంతేకాదు ఇప్పటికీ బోర్డు గేమ… Read More
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులుఅమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు… Read More
రైతులను ఆదుకోలేని బీజేపి బ్యాంకులను లూటీ చేస్తున్న వారిని రక్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్హైదరాబాద్ : సహాయం కోసం అర్థిస్తున్న రైతులగురించి పట్టించుకోని బీజేపి ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మ… Read More
ఏపి మీ తాతదా..మేము వస్తాం : అది నిజమైతే రాజీనామా చేస్తా : బాబు కు తలసాని సవాల్..!ఏపి ముఖ్యమంత్రి పై సందర్భం వచ్చిన ప్రతీ సారి విమర్శలు గుప్పించే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి చంద్రబాబు పై ఆరోపణలు సంధించ… Read More
నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపాక మన ప్రభుత్వం మౌనంగానే ఉన్నిందని... పాకిస్తాన్ మాత్రం ఉదయం ఐదుగంటల న… Read More
0 comments:
Post a Comment