శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KX8Gpu
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...
Related Posts:
శ్రావణమాసం ఎఫెక్ట్: పోర్క్,బీఫ్ మాంసాన్ని సప్లై చేయం : జోమాటో ఉద్యోగుల స్ట్రైక్ఫుడ్ సర్వీస్ ఆప్ జొమాటో మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే నాన్వేజ్ ఫుడ్ సర్వీసుకు సంబంధించి పలు వివాదాలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే... శ్రావణమాసం క… Read More
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... విడాకులు ఇవ్వడంతో తల నరికి, వేరు చేసిన భర్త...!విజయవాడ సత్యనారయణపురంలో దారుణం చేటుచేసుకుంది. భార్య విడాకులు ఇచ్చిందని కక్ష్య పెంచుకున్న భర్త ఆమేను నరికి చంపాడు. అనంతరం తల, మొండాన్ని వేరు చేశాడు. తల… Read More
సాయి రెడ్డికి షాకిచ్చిన వైసీపీ సోషల్ మీడియా: ఐడీ కార్డులు, ప్రశంసాపత్రాలతో కడుపు నిండదంటూ అసహనంఅమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మ… Read More
ఫేస్బుక్లో ఇక కొత్త ఫీచర్.. త్వరలో న్యూస్ అప్డేట్స్..!హైదరాబాద్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన … Read More
శ్రావణ శుక్రవారం..ఆవుల మృతి కలచివేసింది: గోశాలను సందర్శించిన పీఠాధిపతులుఅమరావతి: మహాలక్ష్మితో సమానంగా ఆవును పూజించే పవిత్ర శ్రావణ మాసంలో వందకుపైగా గోవులు మృత్యువాత పడటాన్ని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస… Read More
0 comments:
Post a Comment