మైసూరు/బెంగళూరు: నకిలీ నోట్లు చలామణి చయ్యడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన రూ. 2, 000 నకిలీ నోట్లను కర్ణాటకలోని చామరాజనగర జిల్లా రామసముంద్ర పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. చామరాజనగర తాలుకాలోని అట్టుగుళిపుర సమీపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MkgbJj
Saturday, August 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment