హైదరాబాద్ : ఇటీవల హీరో రాజ్ తరుణ్ కారు ఔటర్ రింగ్ రోడ్ అల్కాపురి టౌన్ షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో రాజ్తరుణ్.. అతని ముగ్గురు స్నేహితులు ఉన్నారు. బెలూన్ ఓపెన్ కావడంతో ఉన్న వారందరికీ ప్రాణాపాయం తప్పింది. తరుణ్ ఫ్రెండ్స్ చిన్నగాయాలతో బయటపడ్డారు. రాజ్తరుణ్ మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే పరుగెత్తారు. అసలే అర్థరాత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PajPaK
రాజ్తరుణ్ ఎందుకు పరుగెత్తాడు.. 24 గంటలు గడిచాకే మీడియాముందుకు రావడంలో ఆంతర్యమేంటీ ?
Related Posts:
భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం.. శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం . రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం . భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి వా… Read More
ఏపీ పోలింగ్ హింసాత్మకం : టీడీపీ, వైసీపీ సై అంటే సై, పరిస్థితి ఉద్రిక్తం, అదనపు బలగాల మొహరింపుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట… Read More
ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండిఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల … Read More
ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలుఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ … Read More
ఏపీలో రికార్డుస్థాయిలో నమోదైన ఓటింగ్ ఏ పార్టీని గెలిపిస్తుందో ?ఏపీ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు ? ఎవరి పాలన కావాలని కోరుకుంటున్నారు ? అనూహ్యంగా భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైన ఏపీలో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ … Read More
0 comments:
Post a Comment